హైదరాబాద్/అచంపేట: సినీ నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న మరోసారి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా అచంపేట డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ప్రత్యేక స్కాలర్షిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేసి వారి విద్యాభ్యాసానికి అండగా నిలిచారు. ఇటీవల అచంపేట మండలంలో జరిగిన కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న స్వయంగా పాల్గొని […]
breaking news
చిన్నారి జాన్వేశ్వరి అదృశ్యం కేసులో కొత్త మలుపు.. పెంపుడు కుక్క మృతి
తుని, జూన్ 14 (మన న్యూస్):తూర్పుగోదావరి జిల్లాలోని తుని ప్రాంతంలో సంచలనం రేపిన చిన్నారి జాన్వేశ్వరి అదృశ్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్న సమయంలో ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు కుక్క మృతి చెందడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ ఘటనపై ప్రజల్లో ఆసక్తి మరింత పెరిగింది కొన్ని రోజుల క్రితం చిన్నారి జాన్వేశ్వరి ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. […]


